భారతదేశం, మే 5 -- లక్నో: నీట్ (NEET) యూజీ పరీక్షలు, ఇతర పరీక్షల్లో పాస్ చేయిస్తామంటూ డబ్బుల వసూళ్లకు దిగిన ముఠాను ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) ఛేదించింది. నోయిడాలో ముగ్గురు వ్యక్తులను అరెస... Read More
భారతదేశం, మే 4 -- కాజీపేట సబ్ డివిజన్ పరిధిలోని ఎల్కతుర్తి వద్దే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుక జరిగింది. ఆ బహిరంగ సభ విజయవంతం అయ్యింది. అయితే.. తెరవెనుక ఏసీపీ, కొంతమంది పోలీస్ అధికారులు కూడా సభ సక్సెస... Read More
Warangal,telangana, మే 4 -- దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని, రెండేళ్లలో ప్రాజెక్టు పనులు వంద శాతం కంప్లీట్ చేసి ఆరు లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని రాష్... Read More
భారతదేశం, మే 4 -- ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆన్ గోయింగ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, వరద నివారణ పనులు, ధాన్యం కొనుగోళ్లు, భద్రకాళి చెరువు సుందరీకరణపై సమీక్ష నిర్వహించేందుకు.. సాగునీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మ... Read More
భారతదేశం, మే 3 -- గూడూరు మండలం చిన్న ఎల్లాపూర్ గ్రామ శివారు లక్ష్మణ్ తండాకు చెందిన వాంకుడోత్ కృష్ణమూర్తి.. ఆటో డ్రైవర్గా పని చేసేవాడు. మండలంలోని ఆదివారంపేట గ్రామంలోని తన బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉండగా.... Read More
Telangana,warangal, మే 3 -- సోషల్ మీడియా వేదికగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను బోల్తా కొట్టిస్తూ ఖాతాలన్నీ లూటీ చేస్తున్నారు. ఏళ్లుగా కష్టపడి దాచుకున్న సొత్తునంతా క్షణాల్లో దోచుకుంటున్నా... Read More
భారతదేశం, మే 2 -- విద్యుత్తు వినియోగదారులకు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. వాట్సాప్ లోనూ సమస్యలపై ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది టీజీ ఎన్పీడీసీఎల్. ఈ మేరకు 'వాట్సాప్ చాట్ బాట్' సేవలను వినియోగంలోకి త... Read More
భారతదేశం, మే 1 -- గురువారం (మే 1, 2025) దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు. కార్మిక దినోత్సవం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ), బా... Read More
భారతదేశం, మే 1 -- పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం తన దుష్ట చర్యలను ఆపడం లేదు. బుధవారం రాత్రి పాకిస్తాన్ మళ్ళీ సీజ్ఫైర్ను... Read More
భారతదేశం, ఏప్రిల్ 30 -- రాబోయే జనాభా గణనలో కుల ఆధారిత గణనను భాగం చేస్తామని కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన రాజకీయ వ్యవహారాల ఉన్నతస్థాయి కేబినెట్ కమిటీ ఈ ని... Read More